Thursday, March 12, 2015

మా హైస్కూల్ కధా కమామిషూ------
----------------------------

ఇక పిచ్చి పిచ్చి కధలు వదిలేసి ఇంకో అంశంలోకి వెల్దాముసారూ
అన్న చదువరుల మనోభావాలకు న్యాయంచేద్దాం
మావూరి హైస్కూలు జిల్లా పరిషత్ దే అయినా చుట్టుప్రక్కల
ఉన్న వాటిలో మాకే  శాశ్వత    ఉండడం విశేషం. మేము జేరాక  యెస్లేసి లో జేరాక ఇంకో రెండు రూములు అదనంగా వచ్చి చేరాయి. పునాది కోసం దాదాపు 20 ఆడుగుల పైగా తీసినట్లు తెలుసు.

ఓ పెద్ద బావిలా పై అధికారులు ప్రత్యక్షంగా పరీక్షించడానికి వస్తే పునాదిని తీసి మరీ చూపించారు. పిల్లలు దాదాపు చుట్టుప్రక్కల ఐదారు వూళ్ళనుంచి వచ్చే వారు.ఉదయాన్నే ప్రేయర్

జరిగేది.మానిటర్లు ఆరోజు హాజరయిన విద్యార్ధుల సంఖ్యను చెబితే యెస్పీయల్[స్కూల్ మొత్తానికీ లీడర్ రాసుకుని హ్.ం.గారికి చెప్పేవారు. వారంలో ఒకరోజు  పిల్లలకు వక్తృత్వ పోటీలు జరిగేవి.
ఆ ప్రాతిపదిక చాలామందికి మున్ముందు వేదికలపై అన్ర్గళంగా
ఉపన్యసించే వీలుగలిగిందనే చెప్పుకోవాలి.
కొన్ని రోజుల ఆరోజు వార్తలను వినిపించే వారు.ఆరోజుల్లో మద్రాసునుంచి దిన పత్రికలు వచ్చేవి. నిన్నటి ది ఇవ్వళ ఒచేది.
=============================

హాజరు
ద్దాం

No comments:

Post a Comment