Wednesday, June 17, 2015

విప్లవాత్మకమైనభావాలు గలిగి.వివాదాస్పదమైన రచయితగా
విశేష ఖ్యాతినార్జించిన అశేషశేముషీఖని,గుదిపాటి వెంకట చలం. చదువరులనుండి భూషణలు దానికన్న అధికంగా దూషణలనూ గడుసరిగా సమభావంతో స్వీకరించిన ఘటికా వతంసుడూ చలమే.

స్త్ర్ర్ జాతి సముద్ధరణకోసం పురుషుడితో సమానంగా స్త్ర్ర్ని గుర్తించి సమాజం గుర్తించి తదనుగుణంగా గౌరవించాలని సమున్నతంగా ఆశించిన వ్యక్తి శ్రీ చలం.స్త్రీ జతిలోని ఔన్నత్యాన్ని పదె పదే గుర్తుచేస్తూ సమున్నతంగా స్త్రీని శిఖరారోహణం చేయాలని మనసారా భావించి తనరచనలలో
ఉటంకించి త్జ్ర్ప్తి పదిన ఘనాపాఠి.
ఎవరెంతా ఎదురుచెప్ప్పినా ఆక్రోశించినా ,తనరచనలను తన వ్యక్తిగత జీవితాన్ని క్రమానుగుణంగామలచుకున్న విశేషమైన
ప్రజ్ఞాశాలి శ్రీ చలం.ఎందరికో ఆరాధ్యుడిగా నిలవడం ఆయనలోని ప్రత్యేకమైన ప్రతిభకు సోదాహరణం.
1925లో ప్రప్రధమగా వెలువడి ఆతరువాత అసంఖ్యాకమైన మ్య్ద్రణలు నోచుకున్న పుస్తకం--చలం "
స్త్రీ". ఒక నిర్దిష్టమైన దిశగ తనసాహితీ మార్గాన్ని సాగించిన శ్రేయోనిధి.చలం. పుస్తకాన్ని స్త్రీ జాతుఇకి అంకితమిస్తూ

నాకు ఒక్క నిముషం -విశ్రాంతినివ్వక మహాప్రణయ మారుతవేగం అగాధ వియోగ భారంక్రిందనో చీల్చి నలిపి ఊపీఅడనీక నాజీవితాన్ని పాలించే శ్త్రీలోకానికి నివేదితం.
ఈ పుస్తకాన్ని మోహం,పతివ్రత,స్త్రీ నీతి స్రీ సంపాదన బదిచదువులు స్త్రీ స్వేచ్చ ఇలా 38విభాగులా ఈ పుస్తకాన్ని రూపొందించదంజరిగింది.
ఇందులో కుటుంబం సంక్షెమం దృష్ట్యా వెలం వెరిగా అర్రుఇలుజాస్తున్న అమలుజరుపబడుతున్న గర్భ నివృత్తి మార్గాలు-గర్భ స్రావాలూ,బాగ్(ఒగులూ అంటూ కొన్ని అధ్యాయాలను కూదా మనం ఈపుస్తకంలోచూదవచ్చు.
ఈపుస్తకాన్ని ఈనాటికాలలో ఎన్నో నిరసనలు ఎదుర్కొమృటూనే ఎందరో
కొనుగోలుచేయడం ఎన్నెన్నో పునర్ముద్రణలకు నోచుకోవడం ఆస్చర్యాన్ని కలిగిస్తున్నదని చెప్తూ
అంత సీరియస్గానూ విరుద్ధంగానూ రాసిన నాపుస్తకాన్ని ఆప్యాయంగా ప్రజలు చదివి నాకు ఉత్తరాలు రాస్తుమ్నారంటే  తెలుగు ప్రజల మెధోసక్తిమీద జ్ఞాన తృష్ణమీద ఎంతోగౌరవం కలుగవచ్చు.
కానీ నాకొచ్చే ఉత్తరాలు మూడొంతులు గర్భాస్రావానికిమందో,మార్గమోచూపమని ప్రత్యక్షంగానోపరోక్షంగానో నర్మ గర్భంగానో నన్ను అభ్యర్ధించెవె నని విమయాన్ని ప్రకటించారు.

స్త్రీ పురుషానుభవం అమూల్యమనీ ,సెంగారపు విలువల్లో తాను జీఇతాన్నెగాక తక్కిన తన సంబంధమైన జీవితాన్ని సుఖప్రదం చెయాలనే దీక్షవున్న వారికోసమె చ్వ్రాసాను సంటారొకచోట.త్రీ. 

No comments:

Post a Comment